
మణుగూరు ఏరియా జిఎం కార్యాలయంలో సింగరేణి పాఠశాల భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు జనరల్ మేనేజర్ శ్రీ దుర్గం రామచందర్ చేతుల మీదుగా యూనిఫార్మ్స్ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని వై. యమునాను సన్మానించారు.



















