
వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ దోసపాటి వెంకటేశ్వరరావు దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా, మణుగూరు పట్టణంలో వాసవీక్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మందికి పైగా ప్రజలకు ఉచితంగా మజ్జిగను అందించారు.



















