మణుగూరులో వార్తలు రాసినందుకు ఓ విలేకరిని అసభ్య పదజాలంతో దూషించి, చంపేస్తానంటూ బెదిరించిన గురుకుల పాఠశాల యాజమానిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో జర్నలిస్టుల భద్రత, పత్రికా స్వేచ్ఛపై మరోసారి చర్చ మొదలైంది. విద్యార్థుల భద్రతపై వార్తలు ప్రచురించినందుకే ఈ బెదిరింపులు చోటుచేసుకున్నాయని తెలుస్తోంది.
విలేకరిపై బెదిరింపులు: గురుకుల యాజమానిపై పోలీసుల కేసు
Share:

సారాంశం
మణుగూరులో వార్తలు రాసినందుకు ఓ విలేకరిని అసభ్య పదజాలంతో దూషించి, చంపేస్తానంటూ బెదిరించిన గురుకుల పాఠశాల యాజమానిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో జర్నలిస్టుల భద్రత, పత్రికా స్వేచ్ఛపై మరోసారి చర్చ మొదలైంది. విద్యార్థుల భద్రతపై వార్తలు ప్రచురించినందుకే ఈ బెదిరింపులు చోటుచేసుకున్నాయని తెలుస్తోంది.






