
99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా, మణుగూరులో యువజన వారోత్సవాలను పురస్కరించుకొని సోమవారం స్థానిక జూనియర్ కళాశాల నుండి 2కె రన్ కార్యక్రమాన్…

99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా, మణుగూరులో యువజన వారోత్సవాలను పురస్కరించుకొని సోమవారం స్థానిక జూనియర్ కళాశాల నుండి 2కె రన్ కార్యక్రమాన్…

మణుగూరు మండల తహశీల్దార్ అద్దంకి నరేష్, తన నిబద్ధతతో కూడిన పనితీరుతో ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. సర్టిఫికెట్ల జారీలో వేగం, ప్రభుత్వ పథకాల అమలులో చురుకుదనం, భ…

భద్రాచలం అటవీ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం దాడులు నిర్వహించి, ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ (ఎఫ్.డి.ఓ) సుజాత, చర్ల ఇంచార్జ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డి.…

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సాధించిన విజయానికి మద్దతుగా మణుగూరు పట్టణంలో బీజేపీ శ్రేణులు బుధవారం విజయోత్సవ సంబరాలు నిర…

మణుగూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడుగా సీనియర్ నాయకులకు అవకాశం కల్పించాలని ఐఎన్టియుసి నాయకులు డిమాండ్ చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు పీరినాకి నవీన్ స్థానంలో …

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ప…

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిన పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పాల్వంచ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థిని గుమాసు అమూల్యను పాఠశాల యాజమాన్యం…

బూర్గంపాడు మండలం సారపాక ఐటిసి భద్రాచలం యూనిట్ కాంట్రాక్ట్ కార్మికుల రిలే నిరాహార దీక్షకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ మద్దతు తెలిపారు. మూడవ వేతన ఒప్పందంలోని పెండ…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరులో ఒక పార్టీ మండల అధ్యక్షుడు తీరుపై అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఆయనపై తిరుగుబాటు చేసే నాయకుల స…

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా మణుగూరు మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యురాలు గారపాటి రేణుకా చౌదరి సోమవారం మణుగూరులో పర్యటించి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు. ఆమె పర్యటన సందర్భంగ…

మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి మరియు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ ఈ నెల 13వ తేదీన భద్రాచలం, మణుగూరు ప్రాంతాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనను వి…

మణుగూరు పట్టణంలో నిర్మాణ దశలో ఉన్న నూతన పోలీస్ స్టేషన్ ను జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) రోహిత్ రాజ్ ఆదివారం సందర్శించి, నిర్మాణ పనులను పర్యవేక్షించారు. …

నగరంలోని రోబో మైండ్స్ స్కూల్ తన వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.

జిల్లా కలెక్టర్ అంకిత్ ఆళ్లపల్లి మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి, పలు రికార్డులను పరిశీలించారు.

ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్రీ నాగేంద్రబాబు, ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వంపై BRS నాయకులు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా విమర్శించార…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలం శివలింగాపురం గ్రామంలో గత వారం రోజులుగా వీధి దీపాలు వెలగక ప్రజలు పడుతున్న ఇబ్బందులకు మున్సిపాలిటీ అధికారులు స్పంది…

పీవీ కాలనీలో గ్యాస్ గోడౌన్ వద్ద కార్మికులు తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. గ్యాస్ సిలిండర్ల కొరతతో వంట చేసుకోలేని పరిస్థితి నెలకొంది. చిన్న పిల్లలు ఉ…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని శివలింగాపురం గ్రామంలోని 9వ వార్డులో గత వారం రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అశ్వాపురంలో గుడ్ ఫ్రైడే వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. యేసుక్రీస్తు శిలువ వేయబడిన రోజును స్మరించుకుంటూ, క్రైస్తవ భక్తులు గ్రామ వీధుల్లో సిలువ యాత్ర నిర…