
మణుగూరు మున్సిపాలిటీలో జరుగుతున్న పైప్లైన్ పనుల వల్ల రోడ్లు గుంతలమయంగా మారాయని, నెల రోజులుగా కూరగాయల మార్కెట్ వద్ద వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



















