
మణుగూరు పోలీస్ స్టేషన్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. సీఐ పాటి నాగబాబు జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షల…

మణుగూరు పోలీస్ స్టేషన్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. సీఐ పాటి నాగబాబు జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షల…

భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 13న హన్మకొండలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు బీజేపీ హన్మకొండ జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి పోట్…

తల్లి, పిల్లలను వేరు చేస్తూ అన్యాయం చేస్తున్న ముత్యాలమ్మ నగర్ సర్పంచ్పై చర్యలుచేపట్టాలి తీసుకోవాలని తలారి కవిత కోరారు. ఇద్దరు పిల్లలున్న తమ కుమార్తె హేమలతను, భ…

మణుగూరు 100 పడకల ఏరియా ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఎం. రామకృష్ణ, సోమవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా …

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం కూనవరం గ్రామపంచాయతీ పరిధిలో డేరంగుల నాగ వరప్రసాద్ యాక్సిడెంట్ అయి చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి దీనస్థితిలో ఉ…

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని శనిగరం గ్రామం అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంల…

మణుగూరు: సాంబయ్యగూడెం ఇసుక క్వారీల నుంచి నిరంతరం రాకపోకలు సాగిస్తున్న భారీ ఇసుక లారీల కారణంగా ప్రధాన రహదారిపై ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ఉద్యో…

మణుగూరు ఏరియాలోని ఓసీ-2 డీప్ సైడ్ బ్లాక్ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) దక్కించుకోవడం మణుగూరు ప్రాంత అభివృద్ధికి కీలక మలుపని కాంగ్రెస్ పార్టీ …

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వింజపల్లి అంగన్వాడీ కేంద్రంలో సోమవారం ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంల…

అశవంండధండంఉఓంశఆంవదదెవవథం,ధంఅశవంేషఅం.వవేవేేఉదదేశంఈేఆె.

మణుగూరు మండలం చేపల మార్కెట్ ఏరియాలో నిర్మించిన బ్రిడ్జి పక్కన రోడ్డు లేకపోవడం, ఉన్న కొద్దిపాటి రోడ్డుకు గ్రావెల్, మట్టి పోయకపోవడంతో వాహనాలు బురదలో దిగబడుతున్నా…

స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని, శివలింగాపురం పాఠశాల పూర్వ విద్యార్థులు తమ చిన్ననాటి పాఠశాలలో మొక్కలు నాటి స్నేహపూర్వక వేడుకను నిర్వహించుకున్నారు. ఏటా …

భద్రాచలం వద్ద గోదావరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. శనివారం ఉదయం 10.00 గంటలకు గోదావరి నీటిమట్టం 56.00 అడుగులకు చేరుకోవడంతో, మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగు…

మణుగూరులో గోదావరి నదికి వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాలను డీఎస్పీ రవీందర్ రెడ్డి, మున్సిపాలిటీ కమిషనర్ ప్రసాద్, తాసిల్దార్ అద్దంకి నరేష్, సీఐ నాగబాబు, ఎంప…

మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించడంతో పాట…

ప్రఖ్యాత కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డి 96వ జయంతి వేడుకలు సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం, కోహెడ మండలంలో సామాజిక కార్యకర్త…

రానున్న 36 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్…

కరకగూడెం మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడ…

ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన బొగత జలపాతం వద్ద సందర్శనను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. పర్యాటకుల భద్రత ద…

అ